వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణాజిల్లాలో అగ్నిప్రమాదం

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌ః కాశ్మీర్‌ లో గవర్నర్‌ పాలన విధించినప్పటికీ తాము ఎన్నికల్లో పాల్గొనేందుకు సిద్ధంగా వున్నామని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ప్రకటించింది. కాశ్మీర్‌ లోస్వేచ్ఛగా ఎన్నికలు జరిపించేందుకు గవర్నర్‌ పాలన విధించే అవకాశం వున్నదంటూ వాజ్‌పేయి ప్రకటించగానే గగ్గోలు పెట్టిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఇప్పుడు దారికొచ్చింది.

గవర్నర్‌ పాలనలో జరిగే ఎన్నికల్లో పోటీచేసేందుకు తమకు అభ్యంతరం లేదని ఆ పార్టీ నేతగా కొత్తగా పగ్గాలు చేపట్టిన ఒమర్‌ అబ్దుల్లా చెప్పారు. మాకు ప్రజాబలంబ్రహ్మాండంగా వుంది, గవర్నర్‌ పాలనలో ఎన్నికల్లో పాల్గొనేందుకు తమకు ఎటువంటి భయం లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.వేర్పాటువాద నేతలు ఎన్నికల్లో పాల్గొనేందుకు కేంద్రం ఒప్పించాలని ఆయనకోరారు. తమ పార్టీ తిరిగి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయం అని ఆయనవిశ్వాసం వ్యక్తం చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X