కేంద్రాన్ని భారీసాయం కోరిన ఆంధ్ర
న్యూఢిల్లీః కరవు కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతున్న ఆంధ్రప్రదేశ్ కు భారీగా నిధులు మంజూరు చేసి ఆదుకోవాలని ఇద్దరు మంత్రులతో కూడిన ప్రతినిధి బృందం కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర వ్యవసాయ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రిఅశోక్ గజపతి రాజు సోమవారం కొత్తఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మంత్రి అజిత్ సింగ్ ను కలుసుకున్నారు. రాష్ట్రంలో కరవు తీవ్రతను ఇద్దరు మంత్రులు అజిత్ సింగ్ కువివరించారు.












Click it and Unblock the Notifications