సింగరేణి సమ్మె ప్రారంభం
హైదరాబాద్: తమ డిమాండ్ల సాధన కోసం సింగరేణి బొగ్గుగని కార్మికులు తలపెట్టిన నిరవధిక సమ్మె సోమవారం ఉదయం ప్రారంభమైంది. సమ్మె కారణంగా చాలా బొగ్గు గనుల్లో పనులు స్తంభించిపోయాయి. మూడు రోజులుగా యాజమాన్యానికి, కార్మిక సంఘాలకు మధ్య జరిగిన చర్చలువిఫలం కావడంతో కార్మికులు సమ్మెకు దిగారు.
కరవు, విద్యుత్ సంక్షోభంతో రాష్ట్రం ఉక్కిరిబిక్కిరి అవుతున్నతరుణంలో సమ్మెనువిరమించుకోవాలని కోరుతూ సింగరేణి కార్మికులకు చంద్రబాబు నాయుడు లేఖరాశారు. ఈ లేఖలను కంపెనీ యాజమాన్యం కార్మికులకుఅందజేసింది.












Click it and Unblock the Notifications