వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోర్టుకెక్కనున్న పిఎం మేనకోడలు

By Staff
|
Google Oneindia TeluguNews

కోర్టుకెక్కనున్న పిఎం మేనకోడలు
న్యూఢిల్లీః పెట్రోల్‌ బంకుల వ్యవహారంపై ప్రధాని వాజ్‌పేయికి సొంత కుటుంబంలోనే చుక్కెదురయ్యే అవకాశం వుంది. పార్లమెంట్‌లో ఈ అంశంపై జరుగుతున్న రభసతో ప్రధాని గత జనవరి నుంచి కేటాయించిన పెట్రోల్‌ బంకులు, గ్యాస్‌ ఏజెన్సీలను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు.

అయితే ప్రధాని నిర్ణయం పట్ల ఆయన మేనకోడలుఅపర్ణ మిశ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్నోలో వుంటున్నఅపర్ణ కూడా పెట్రోల్‌ బంకు కేటాయింపుల్లో లాభపడ్డారు. తనకు అన్ని అర్హతలు వున్నాయని, న్యాయంగానే తనకుపెట్రోల్‌ బంకు లభించిందని ఆమె అంటున్నారు. ఈవిషయంలో ప్రభుత్వ నిర్ణయంపై కోర్టుకెక్కడానికి కూడా తాను సిద్ధంగా వున్నట్టుగా ఆమె చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X