వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పెట్రోస్కామ్ కేసులన్నీఒకే కోర్టుకు
న్యూఢిల్లీః
పెట్రోల్
బంకులు,
గ్యాస్
ఏజెన్సీలను
రద్దు
చేస్తూ
కేంద్రం
తీసుకున్న
నిర్ణయానికి
వ్యతిరేకంగా
దాఖలైన
పిటీషన్లన్నింటినీ
ఒకే
కోర్టులో
విచారించేందుకు
వీలుగా
తగిన
ఆదేశాలు
జారీచేయాల్సిందిగా
సుప్రీం
కోర్టును
ఆశ్రయించాలని
కేంద్రం
నిర్ణయించింది.
కేంద్రం
స్వయంగా
ఈ
మేరకు
పిటిషన్
దాఖలు
చేస్తుందా
లేక
పెట్రోలియం
సంస్థలే
దాఖలు
చేస్తాయా
అన్న
విషయం
మాత్రం
తెలియలేదు.
Comments
Story first published: Tuesday, August 13, 2002, 23:53 [IST]