చెన్నై:
అన్నాడియంకె
మంత్రి
వర్గం
నుంచి
తమిళనాడు
గృహనిర్మాణ
శాఖ
మంత్రిసి.
దురైరాజు
రాజీనామా
చేశారు.
మొక్కు
తీర్చడానికి
బతికున్న
పిల్లలను
ఒక
నిమిషం
పాటు
సమాధి
చేసే
సాంప్రదాయిక
కార్యక్రమంలో
పాల్గొన్నందుకు
బాధ్యత
వహిస్తూ
ఆయన
రాజీనామా
చేశారు.
తన
రాజీనామా
లేఖను
పార్టీ
అధినేత,
ముఖ్యమంత్రి
జయలలితకు
ఆమె
ఢిల్లీ
నుంచి
తిరిగి
వచ్చిన
వెంటనేఅందజేస్తానని
ఆయన
ఒక
ప్రకటనలో
తెలిపారు.
మాజీ
మంత్రి
నాగప్పను
గంధం
చెక్కల
స్మగ్లర్వీరప్పన్
కిడ్నాప్
చేసిన
విషయమై
చర్చించడానికి
ఆమె
ఢిల్లీ
వెళ్లారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Tuesday, August 27, 2002, 23:53 [IST]