వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీవ్రవాదంపై భారత్‌ కు బుష్‌ బాసట

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో విషజ్వరాల తీవ్రత ఇంకా ఆందోళనకలిగిస్తునే ఉంది. పలుచోట్ల మరణాల సంఖ్య పెరుగుతున్నా,రాష్ట్రవైద్యశాఖకు చెడ్డపేరు రావడంలేదు. ప్రభుత్వం ఆలస్యంగామేల్కొన్నప్పటికీ కొత్తగా బాధ్యతలు చేపట్టినరాష్ట్రవైద్యశాఖ మంత్రి కోడెల శివప్రసాద్‌ రావు యాక్టివ్‌ గా పనిచేస్తూమార్కులు కొట్టేస్తున్నాడు.

మీడియాతో సఖ్యంగా ఉంటూ...ఆకస్మిక పర్యటనలు...మీడియాకు ఎప్పటికప్పుడు సమాచారాన్నిఅందిస్తూ...లైమ్‌ లైట్‌ లో కొనసాగేందుకుప్రయత్నిస్తున్నాడు.


విషజ్వరాలపై నివేదికను రూపొందించేందుకుకేంద్ర బృందం సోమవారం హైదరాబాద్‌ కువచ్చింది. జాతీయ అంటువ్యాధుల సంస్థకుచెందిన ఈ బృందం కృష్ణా, వరంగల్‌, విశాఖ, తూర్పు గోదావరిజిల్లాలో పర్యటించేందుకు వచ్చింది.

అయితే, ఈ బృందంలోని ప్రతి సభ్యుణ్ణి విలేకరులకుపరిచయం చేసి...వారితో రాష్ట్ర వైద్యశాఖ పనితీరుబాగుందని కోడెల చెప్పించుకోగలిగాడు. యాక్టివ్‌ గా పనిచేసి ముఖ్యమంత్రి రిపోర్ట్‌లో డిస్టింక్షిన్‌ సాధించాలనే లక్ష్యమే కాకుండా, తనపై గతంలో పడ్డమచ్చను తొలగించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగాకన్పిస్తోంది..

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X