వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బోర్సాడ్ లో కర్ఫ్యూ కొనసాగింపు
అహ్మదాబాద్ః అహ్మదాబాద్ లో మంగళవారం అల్లర్లు చెలరేగిన బోర్సాడ్ పట్టణం ఇంకా ఉద్రిక్తత గుప్పిట్లోనే వుంది. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో బుధవారం నాడు కూడా కర్ఫ్యూ కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. మంగళవారం ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మరణించగా పలువురు గాయపడ్డవిషయం విదితమే.
పరిస్థితి
ఉద్రిక్తంగా
వున్నప్పటికీ
అదుపులోనే
వున్నదని
ఆయన
చెప్పారు.
మంగళవారం
నాడు
అల్లరి
మూకలు
విధ్వంసానికి
పాల్పడంతో
పోలీసులు
31రౌండ్లు
కాల్పులు
జరిపారు.
అల్లరి
మూకలు
రాళ్ళువిసిరిన
సంఘటనలో
కనీసం
20
మంది
పోలీసులు
గాయపడ్డారు.
Story first published: Wednesday, September 18, 2002, 23:53 [IST]