హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన సానియామీర్జా జివికె ఐటిఎఫ్ ఉమెన్స్ టెన్నిస్ ఛాంపియన్షిప్ఫైనల్లో విజయం సాధించింది.
ఆదివారం ఉదయం లాల్ బహదూర్ స్టేడియంలోని శాప్ టెన్నిస్ కాంప్లెక్స్లో జరిగినఫైనల్ మ్యాచ్లో ఆమె సునాయస విజయం సాధించింది. సానియా ఉజ్బెకిస్థాన్ క్రీడాకారిణిని రెండు వరుససెట్లలో 6-1, 6-2 స్కోరుతో గెలిచింది. ఆసియా క్రీడలకు సిద్ధం కావడమే తన ముందున్న కర్తవ్యవమని సానియామీర్జా అన్నది.