వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నల్లబెల్లం రైతుల ఆందోళన ఉధృతం
విశాఖపట్నం: అనకాపల్లి, విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన నల్లబెల్లం రైతులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. నల్లబెల్లంపై నిషేధం ఎత్తివేయాలని తాము ఎంతగా నిరసన తెలిపినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు.
Story first published: Saturday, November 2, 2002, 23:53 [IST]