వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ బంద్‌కు మిశ్రమ స్పందన

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: కాంగ్రెస్‌ గురువారం తలపెట్టిన విశాఖపట్నం బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. విశాఖపట్నానికి గోదావరి జలాలను తరలించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఈ బంద్‌కు పిలుపునిచ్చింది.

సీతంపేట, తదితర ప్రాంతాల్లో వాణిజ్య సంస్థలను, దుకాణాలను మూసివేశారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులను రద్దు చేశారు. ఆటోలు కూడా నడవలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. కాంగ్రెస్‌ కార్యకర్తలను కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X