వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో మంగళవారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు.
ప్రకాశం జిల్లా రెడ్డినగరం వద్ద పాలవ్యాన్ను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఒకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందగా మరొకరు దర్శి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
Story first published: Tuesday, April 29, 2003, 23:53 [IST]