వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో మంగళవారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు.

ప్రకాశం జిల్లా రెడ్డినగరం వద్ద పాలవ్యాన్‌ను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఒకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందగా మరొకరు దర్శి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X