For Daily Alerts
ఖమ్మం: 7గురు నక్సల్స్ లొంగుబాటు
ఖమ్మం: వివిధ తీవ్రవాద గ్రూప్ లకు చెందిన ఏడుగురు నక్సలైట్లు గురువారం ఖమ్మంలో వరంగల్ డీఐజీ టి.కృష్ణప్రసాద్, ఖమ్మం జిల్లా ఎస్పీ, తదితరుల సమక్షంలో లొంగిపోయారు.
గుంజెబోయిన రాజయ్య, ఇనుగుల ఓదేలు, పి.సత్యనారయణ చారి, పి.లక్ష్మి, సిద్దిబోయిన ధర్మయ్య, వై.శ్రీను,సరస్వతిలు లొంగిపోయారు. వీరంతా వివిధ నిషిద్ద పార్టీలకు చెందిన వారు. ఆయా పార్టీలలోవీరు పలు కీలకమైన పదవులు అనుభవించినట్లు,వీరిపై అనేక నేర అభియోగాలు, కేసులు నమోదుఅయినట్లు పోలీసులు విలేకరులకు తెలిపారు.
Story first published: Thursday, June 26, 2003, 23:53 [IST]