వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

నల్లగొండ: నల్లగొండ జిల్లా దామచర్ల వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను మిర్యాలగుడా ఆస్పత్రిలో చేర్చారు.

తెనాలి నుంచి హైదరాబాద్‌ క్వాలీస్‌ వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో ఇద్దరు హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందినవారు. లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.క్వాలిస్‌లో ప్రయాణిస్తున్న భాస్కర రెడ్డి, మల్లికార్జున్‌, సుభానీ, డ్రైవర్‌ నర్సింహ మరణించినట్లు పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X