Home
Posted on 25-11-03
అహ్మదాబాద్: గోద్రా మారణకాండ అనంతరం చెలరేగిన అల్లర్లలో ఘోడాసర్ ప్రాంతంలో 14 మంది ముస్లింలను చంపిన కేసులో నడియాడ్సెషన్స్ కోర్టు 12 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మరో ముగ్గురికి రెండేళ్ల కఠిన కారాగారశిక్ష విధించింది.
ఈ కేసులో సెషన్స్ కోర్టు జడ్జిసి.కె. రాణే సోమవారం 15 మందిని దోషులుగా నిర్ధారించారు.వీరికి మంగళవారం శిక్షను ఖరారు చేశారు. మరో 15 మందికి కేసును నుంచివిముక్తి లభించింది. ఈ కేసులో మొత్తం 48 మంది నిందితులు.












Click it and Unblock the Notifications
