వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిలయెన్స్‌ వ్యతిరేక ఆందోళన ముమ్మరం

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌)తో పొత్తుకు ఇంకా అవకాశం ఉన్నదని కాంగ్రెస్‌ ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌ అన్నారు. విశాఖపట్నంలో కాంగ్రెస తలపెట్టిన స్థానిక సంస్థల ప్రతినిధుల నగరపాలక సదస్సులో పాల్గొనడానికి ఆదివారం విశాఖపట్నం వచ్చిన ఆజాద్‌ కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు.

వచ్చే తాము గెలిచి తీరుతామని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ (సిఎల్‌పి) మాజీ నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి విడిగా విలేకరులతో అన్నారు. తమకు ఆదరణ పెరుగుతోందని ఆయన చెప్పారు. 1989లో కన్నా తమ పార్టీ పట్ల ప్రజలు ఎక్కువ ఆదరణ చూపుతున్నారని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X