వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

25న మైసూరా టిడిపిలో చేరిక

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్రతిపక్షాలు రాష్ట్రాన్ని నక్సలైట్లకుఅప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నాయని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మంగళవారం కొద్దిసేపువిలేకరులతో మాట్లాడారు.

రాష్ట్రాన్ని ప్రతిపక్షాలు ఎటు తీసుకుపోవాలనుకుంటున్నాయని ఆయన అడిగారు. నక్సలైట్ల సాయుధ గెరిల్లా జోన్‌ ఏర్పాటువిషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇంటింటికి పోలీసులను పెడతామా అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా ఎదురు ప్రశ్న వేశారు. అనంతరం ఆయన పార్టీ కార్యాలయం నుంచి కార్యకర్తలతో ఒక ఒక ప్రైవేట్‌ టీవీ ఛానల్‌ ద్వారా ముఖాముఖి మాట్లాడారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X