వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సల్స్దర్బార్లు పెట్టవద్దు: వైయస్
తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, నాయకులు కె. ఎర్రంనాయుడు, టి. దేవేందర్ గౌడ్ తెలుగుదేశం తరఫున చర్చల్లో పాల్గొనగా బిజెపి తరఫున ప్రమోద్ మహాజన్ ఒక్కరే పాల్గొన్నారు. ఇరు పార్టీల నేతల మధ్య బుధవారం ఉదయం చర్చలు జరిగాయి. అంతకు ముందు ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బిజెపి జాతీయాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు, ప్రధాన కార్యదర్శి ప్రమోద్ మహాజన్ కూడా పాల్గొన్నారు.
Story first published: Saturday, March 6, 2004, 23:53 [IST]