వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అర్బన్‌బ్యాంక్‌ల డిపాజిటుదార్లకు ఊరట

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:బోర్డులు తిప్పేసిన సహకార బ్యాంకులడిపాజిటర్లకు సొమ్ములు ఇప్పించేందుకురాష్ట్ర ప్రభుత్వం చర్యలుచేపట్టింది. ఈ విషయాలపై ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిఅధికారులతో సమీక్షించారు.

చార్మినార్‌అర్బన్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌డిపాజిట్‌దార్లకు సొమ్ములు ఇప్పించేమార్గాలు చూడాలని ముఖ్యమంత్రిఅధికారులకు సూచించారు. భారీ మొత్తంలోఅప్పులు తీసుకున్నవారి నుంచి వాటినివసూలు చేసేందుకు పూనుకోవాలని కూడాఆయన సూచించారు.ప్రుడెన్షియల్‌కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ డిపాజిటుదార్లకుసొమ్ములు ఇప్పించేందుకు కేంద్ర ఆర్థికమంత్రిని సంప్రదించాలని రాజశేఖర్‌ రెడ్డినిర్ణయించుకున్నారు. వన్‌ టైమ్‌సెటిల్‌మెంట్‌ కోసం చర్యలుతీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారంపడదని అధికారులు చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X