వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అర్బన్బ్యాంక్ల డిపాజిటుదార్లకు ఊరట
హైదరాబాద్:బోర్డులు తిప్పేసిన సహకార బ్యాంకులడిపాజిటర్లకు సొమ్ములు ఇప్పించేందుకురాష్ట్ర ప్రభుత్వం చర్యలుచేపట్టింది. ఈ విషయాలపై ముఖ్యమంత్రిడాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిఅధికారులతో సమీక్షించారు.
Story first published: Tuesday, May 25, 2004, 23:53 [IST]