వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విసిపై దాడి: అసెంబ్లీలోదుమారం

By Staff
|
Google Oneindia TeluguNews

నక్సల్స్‌తోఏ ప్రాతిపదికపై చర్యలు జరపాలనేవిషయంలో, ఎవరితో చర్చలు జరపాలనేవిషయంలో ప్రభుత్వం స్పష్టమైనవైఖరితో ఉండాలని ఆయన అన్నారు.చర్చలకు సానుకూల వాతావరణంఏర్పడడానికి ఇరు వైపులా హింసఆగిపోవాలని, ప్రభుత్వం గాలింపు చర్యలుమానేయాలని ఆయన అన్నారు. చర్చలవిషయంలో రెండు వర్గాలు కూడాస్పష్టంగా వున్నట్లు కనిపించడంలేదని ఆయన అన్నారు. నక్సల్స్‌డిమాండ్లు ఏమిటనేది కూడా స్పష్టంచేయాలని ఆయన అన్నారు.చర్చలకోసం నక్సల్స్‌ కాల్పులు ఆపేయడంతోపాటు ఆయుధాలను వదిలిపెట్టాలని ఆయనఅన్నారు. నక్సల్స్‌తో చర్చల విషయంలోగిరిగీసుకుని ఉండడం సరి కాదని ఆయనఅన్నారు.రాష్ట్రప్రభుత్వానికి, నక్సల్స్‌కు మధ్యచర్చలు జరగాలనేదే తమ వైఖరి అనిసిపియం శాసనసభా పక్షంనాయకుడు నోముల నరసింహయ్యఅన్నారు. నక్సల్స్‌ సమస్య రాజకీయ,సామాజిక, ఆర్థిక సమస్య అని ఆయనఅన్నారు. పోలీసులు రెచ్చగొట్టే ధోరణిమానుకోవాలని ఆయన సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X