వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్‌దర్బార్లు పెట్టవద్దు: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ప్రభుత్వంతో నక్సలైట్‌ నాయకులముఖాముఖి చర్చలు అక్టోబర్‌ రెండవతేదీన సాధ్యం కాకపోవచ్చుననిపీపుల్స్‌వార్‌ ప్రతినిధి జి. కళ్యాణ్‌రావుఅన్నారు. అక్టోబర్‌ రెండవ వారంలో ఈచర్చలు జరిగే అవకాశం ఉన్నదని ఆయనశుక్రవారం విలేకరులతో అన్నారు.

నక్సల్స్‌నేతలతో చర్చలకు ముందే విధివిధానాలఖరారుకు పీపుల్స్‌వార్‌, జనశక్తిప్రతినిధులు హోం మంత్రి కె. జానారెడ్డితోసమావేశం అవుతారని ఆయనచెప్పారు. చిత్తూరు, విశాఖపట్నం,కర్నూలులలో నక్సల్స్‌ నేతలతోదశలవారీ సమావేశాలు జరిగే అవకాశంవున్నదని ఆయన చెప్పారు. చర్చల్లోఏడవ క్లాజు మొదటి అంశం కాదనిఆయన అన్నారు. ఆయుధాలతో నక్సలైట్లురాజకీయ ప్రచారం చేసుకోకూడదని ఈఏడవ క్లాజు సూచిస్తుంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X