వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సల్స్దర్బార్లు పెట్టవద్దు: వైయస్
హైదరాబాద్:ప్రభుత్వంతో నక్సలైట్ నాయకులముఖాముఖి చర్చలు అక్టోబర్ రెండవతేదీన సాధ్యం కాకపోవచ్చుననిపీపుల్స్వార్ ప్రతినిధి జి. కళ్యాణ్రావుఅన్నారు. అక్టోబర్ రెండవ వారంలో ఈచర్చలు జరిగే అవకాశం ఉన్నదని ఆయనశుక్రవారం విలేకరులతో అన్నారు.
Story first published: Friday, September 24, 2004, 23:53 [IST]