For Daily Alerts
జనజీవనస్రవంతికి రావాలి: నక్సల్స్కువైయస్ సూచన
హైదరాబాద్: ప్రభుత్వంతో చర్చలకు సిపి ఐ (యంయల్) జనశక్తి తమ నేతల పేర్లను వెల్లడించింది. ప్రభుత్వంతో జరిగే చర్చల్లో జనశక్తి రాష్ట్ర కమిటీ కార్యదర్శి అమర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు రియాజ్ పాల్గొంటారని జనశక్తి తెలియజేసింది.
Story first published: Monday, October 4, 2004, 23:53 [IST]