వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనజీవనస్రవంతికి రావాలి: నక్సల్స్‌కువైయస్‌ సూచన

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్రభుత్వంతో చర్చలకు సిపి ఐ (యంయల్‌) జనశక్తి తమ నేతల పేర్లను వెల్లడించింది. ప్రభుత్వంతో జరిగే చర్చల్లో జనశక్తి రాష్ట్ర కమిటీ కార్యదర్శి అమర్‌, రాష్ట్ర కమిటీ సభ్యుడు రియాజ్‌ పాల్గొంటారని జనశక్తి తెలియజేసింది.

ప్రభుత్వంతో చర్చలు జరిపే పీపుల్స్‌వార్‌ నాయకుల పేర్లు ఇప్పటికే వెల్లడయ్యాయి. పీపుల్స్‌వార్‌ నేతలు రామకృష్ణ, గణేష్‌, సుధాకర్‌ ప్రభుత్వంతో చర్చలు జరుపుతారు. చర్చలకు ఈ నెల పదిహేనవ తేదీ ఖరారైన విషయం తెలిసిందే. చర్చల్లో పాల్గొనే నక్సలైట్‌ నాయకులకు సేఫ్‌ ప్యాపేజీ కల్పిస్తామని రాష్ట్ర అదనపు డిజిపి దినేష్‌ రెడ్డి విజయవాడలో విలేకరులతో అన్నారు. నక్సలైట్‌ నాయకులు చర్చలు ఎలా వస్తారనే పూర్తి సమాచారం తమకు అందలేదని, ఈ విషయాన్ని పీపుల్స్‌వార్‌, జనశక్తి ప్రతినిధులు హోం మంత్రి జనారెడ్డి కలిసి ఖరారు చేస్తారని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X