వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆయుధాల స్వస్తిపై మలిదశ చర్చలు: వైయస్
న్యూఢిల్లీ: ఇక మీదట ఆయుధాల విసర్జనపై నక్సల్స్తో చర్చలు జరుగుతాయని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఆయుధాలు విసర్జించే విషయంపై రెండో విడత చర్చలకు రావాలని తాము నక్సల్స్కు ఆహ్వానం పంపినట్లు ఆయన మంగళవారం విలేకరులతో చెప్పారు.
Story first published: Tuesday, November 2, 2004, 23:53 [IST]