వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఒకే రోజు లక్షఎకరాల భూమి పంపిణీ: ధర్మాన
హైదరాబాద్:బలహీన వర్గాలకు ఒకే రోజు లక్ష ఎకరాలమిగులు భూమిని పంపిణీ చేయనున్నట్లురాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రిధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఈభూ పంపిణీ వచ్చే ఏడాది జనవరిలోజరుగుతుందని ఆయన బుధవారంవిలేకరుల సమావేశంలోచెప్పారు.
Comments
Story first published: Wednesday, November 10, 2004, 23:53 [IST]