For Daily Alerts
కంచి పీఠానికిచుట్టుకుంటున్న మరో హత్య
హైదరాబాద్:కంచి కామకోటి పీఠానికి మరో హత్యకేసు చుట్టుకుంది. ఆంధ్రప్రదేశ్లోనిగుంటూరుకు చెందిన విద్యార్థి మరణంవెనక కూడా కంచి పీఠం హస్తం ఉండిఉంటుందనే అనుమానాలువ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 17వతేదీన కొలనులో మరణించినదేశరాజు అయ్యప్పశర్మది హత్యే అయివుండవచ్చునని అతని తల్లిదండ్రులుఆరోపిస్తున్నారు. అయ్యప్పశర్మ తండ్రిమరుత్ కుమార్ ఇంటర్వ్యూనుప్రసారం చేసిన ఒక తెలుగు ప్రైవేట్టీవీ ఛానల్ దానికి సంబంధించినవివరాలను వెల్లడించింది.
Story first published: Tuesday, November 16, 2004, 23:53 [IST]