భూముల పరిశీలనకమిటీ చైర్మన్గా కోనేరు
హైదరాబాద్:ప్రభుత్వ భూముల పరిశీలన కమిటీ చైర్మన్గామున్సిపల్ శాఖ మంత్రి కోనేరు రంగారావునియమితులయ్యారు. ఉపాధ్యక్షుడుగామరో మంత్రి రెడ్యానాయక్వ్యవహరిస్తారు. ఈ కమిటీ ఆరునెలల్లోగాప్రభుత్వానికి నివేదిక సమర్పించవలసిఉంది.
కమిటీ సభ్యులుగాసీనియర్జర్నలిస్టు పొత్తూరివెంకటేశ్వరరావు, మాజీ ఐఎఎస్ అధికారిటి గోపాలరావు తదితరులు సభ్యులుగాఉంటారు. ్రపభుత్వ మిగులు భూములనుగుర్తించడం, ఎవరెవరికి పంపిణీ చేయాలోసూచించడం ఈ కమిటీ విధులు.











Click it and Unblock the Notifications
