వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భూముల పరిశీలనకమిటీ చైర్మన్గా కోనేరు
హైదరాబాద్:ప్రభుత్వ భూముల పరిశీలన కమిటీ చైర్మన్గామున్సిపల్ శాఖ మంత్రి కోనేరు రంగారావునియమితులయ్యారు. ఉపాధ్యక్షుడుగామరో మంత్రి రెడ్యానాయక్వ్యవహరిస్తారు. ఈ కమిటీ ఆరునెలల్లోగాప్రభుత్వానికి నివేదిక సమర్పించవలసిఉంది.
Story first published: Saturday, November 27, 2004, 23:53 [IST]