వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భూముల పరిశీలనకమిటీ చైర్మన్‌గా కోనేరు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ప్రభుత్వ భూముల పరిశీలన కమిటీ చైర్మన్‌గామున్సిపల్‌ శాఖ మంత్రి కోనేరు రంగారావునియమితులయ్యారు. ఉపాధ్యక్షుడుగామరో మంత్రి రెడ్యానాయక్‌వ్యవహరిస్తారు. ఈ కమిటీ ఆరునెలల్లోగాప్రభుత్వానికి నివేదిక సమర్పించవలసిఉంది.

కమిటీ సభ్యులుగాసీనియర్‌జర్నలిస్టు పొత్తూరివెంకటేశ్వరరావు, మాజీ ఐఎఎస్‌ అధికారిటి గోపాలరావు తదితరులు సభ్యులుగాఉంటారు. ్రపభుత్వ మిగులు భూములనుగుర్తించడం, ఎవరెవరికి పంపిణీ చేయాలోసూచించడం ఈ కమిటీ విధులు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X