వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర సాయంకోసంనివేదికలు: సిఎం సమీక్ష

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:రాష్ట్రంలోని తీరంలో సముద్రం పొంగడంవల్ల నష్టపోయిన వేలాది ప్రజలకుకేంద్రం నుంచి ఎటువంటి సహాయం, ఎంతమొత్తంలో కావాలో సోమవారం సాయంత్రం కల్లా తయారుచేసిపంపవలసిందిగా ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డి అధికారులనుఆదేశించారు.

కోస్తా ఆంధ్రలో ఉప్పెన(సునామీ)బాధితుల సహాయ పునరావాస చర్యలపైఆయన సోమవారం ఉదయం సచివాలయంలోమంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్షించారు.సహాయ చర్యలనురేపటి వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈసమీక్ష సమావేశం తర్వాత ఆయననెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాలపర్యటనకు బయలుదేరి వెళ్ళారు.రాష్ట్రానికి అవసరమైన సాయంఅందజేస్తామని ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ఫోన్‌ చేసి చెప్పినట్టువైఎస్‌ వివరించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X