వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరంగల్‌ జిల్లాలో ఇద్దరు నక్సల్స్‌ హతం

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌: వరంగల్‌ జిల్లా ఏటూరు నాగారం అటవీ ప్రాంతంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య బుధవారం సాయంత్రం ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సలైట్లు మరణించారు. మంగంపేట మండలం కమలాపూర్‌ సమీపంలోని అటీవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. మరణించిన నక్సలైట్లను చంచు రవి, డబ్బా రమేష్‌లుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. వీరిద్దరూ సిపియుయస్‌ఐకి చెందిన వారని తెలుస్తోంది. రవి సంపత్‌ దళానికి చెందిన కమాండర్‌ కాగా, రమేష్‌ దళ సభ్యుడని సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X