నెల్లూరు జిల్లాలో చెలరేగిన కక్షలు: ఒక వ్యక్తి మృతి

నెల్లూరు: నెల్లూరు జిల్లా కావలి రూరల్‌ మండలం పట్టపుపాలెం గ్రామంలో ఇరు పక్షాల పరస్పర దాడుల్లో ఒక వ్యక్తి మరణించగా, 13 మంది గాయపడ్డారు. గాయపడినవారిని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరణించిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త. పాతకక్షల కారణంగానే ఈ దాడులు జరిగినట్లు పోలీసు వర్గాలు చెప్పాయి. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు.

యాదగిరి, నర్సింహులు అనే ఇద్దరు వ్యక్తుల మధ్య చాలాకాలంగా కక్షలున్నాయి. గతంలో హైకోర్టు జడ్జి జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. ఆ తర్వాత చాలా కాలం శాంతంగానే ఉన్నారు. అయితే హఠాత్తుగా గురువారం ఈ కక్షలు దాడులకు దారి తీశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+