వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేల్పుల కాల్పులపై న్యాయవిచారణ ఎందుకు?: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌:ఫోర్బ్స్‌ పత్రిక ఏటా ఇచ్చే ర్యాంకింగ్‌లలోటాప్‌ 50 కంపెనీల్లో మూడు భారతీయసంస్ధలు చోటు సంపాదించాయి. ఇన్ఫోసిస్‌, విప్రోసాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, ఐసిఐసిఐ బ్యాంకు ఆజాబితాలో ఉన్నాయి. లాభాలు, అమ్మకాలు, అభివృద్ధిరేటు ఆధారంగా ఈ ర్యాంకింగ్స్‌ ఇస్తారు.14.7మిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువ ఉన్నఇన్ఫోసిస్‌, 11.7 మిలియన్‌ డాలర్ల మార్కెట్‌విలువగల విప్రో, 8.1 మిలియన్‌ డాలర్ల విలువగల ఐసిఐసిఐ ఫోర్బ్స్‌ జాబితాలో చోటుచేసుకున్నాయి. అయితే ఫోర్బ్స్‌ టాప్‌టెన్‌లో ఏ భారతీయ కంపెనీకి స్ధానంలభించలేదు. జపాన్‌కు చెందిన టయోటా మోటార్స్‌కు మొదటి స్ధానం, ఆతర్వాత రెండు చైనా కంపెనీలుఅగ్రస్ధానంలో ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X