వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వేల్పుల కాల్పులపై న్యాయవిచారణ ఎందుకు?: వైయస్
న్యూయార్క్:ఫోర్బ్స్ పత్రిక ఏటా ఇచ్చే ర్యాంకింగ్లలోటాప్ 50 కంపెనీల్లో మూడు భారతీయసంస్ధలు చోటు సంపాదించాయి. ఇన్ఫోసిస్, విప్రోసాఫ్ట్వేర్ కంపెనీలు, ఐసిఐసిఐ బ్యాంకు ఆజాబితాలో ఉన్నాయి. లాభాలు, అమ్మకాలు, అభివృద్ధిరేటు ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ఇస్తారు.14.7మిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఉన్నఇన్ఫోసిస్, 11.7 మిలియన్ డాలర్ల మార్కెట్విలువగల విప్రో, 8.1 మిలియన్ డాలర్ల విలువగల ఐసిఐసిఐ ఫోర్బ్స్ జాబితాలో చోటుచేసుకున్నాయి. అయితే ఫోర్బ్స్ టాప్టెన్లో ఏ భారతీయ కంపెనీకి స్ధానంలభించలేదు. జపాన్కు చెందిన టయోటా మోటార్స్కు మొదటి స్ధానం, ఆతర్వాత రెండు చైనా కంపెనీలుఅగ్రస్ధానంలో ఉన్నాయి.
Comments
Story first published: Thursday, October 20, 2005, 23:53 [IST]