వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదంలో 4గురు దుర్మరణం
నల్లగొండ: నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సంగారం గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. సంగారం గ్రామం స్జేజీలో ఆగి వున్న రెండు ఆర్టీసి బస్సులను ఒక ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతులు ప్రకాశం జిల్లాకు చెందినవారని భావిస్తున్నారు. సంక్రాంతి పండుగ కోసం స్వగ్రామాలకు వెళ్తున్న వారు రోడ్డు ప్రమాదానికి గురై మరణించినట్లు తెలుస్తోంది.
Comments
Story first published: Thursday, January 12, 2006, 23:53 [IST]