వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో 4గురు దుర్మరణం

By Staff
|
Google Oneindia TeluguNews

నల్లగొండ: నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సంగారం గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. సంగారం గ్రామం స్జేజీలో ఆగి వున్న రెండు ఆర్టీసి బస్సులను ఒక ప్రైవేట్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతులు ప్రకాశం జిల్లాకు చెందినవారని భావిస్తున్నారు. సంక్రాంతి పండుగ కోసం స్వగ్రామాలకు వెళ్తున్న వారు రోడ్డు ప్రమాదానికి గురై మరణించినట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X