వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వామి పరమానందతీర్థ అస్తమయం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి పరమానంద తీర్థ గురువారం సాయంత్రం అస్తమించారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి హృదయ సంబంధ నాళాల సమస్యలు తలెత్తాయి. దానికి తోడు మధుమేహం తిరగబెట్టడంతో ఆయన తుది శ్వాస విడిచారు.

గత కొంతకాలంగా పరమానంద తీర్థ కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నారు. రామకృష్ణ మఠం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దాని కార్యక్రమాలను పరమానంత తీర్థ విస్తృత పరిచారు. ఆయన భౌతిక కాయాన్ని రామకృష్ణ మఠానికి తరలిస్తారు. రేపు బన్సీలాల్‌ స్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X