వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరం సమావేశం నుంచి సిపియం, తెరాస వాకౌట్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం మంగళవారం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశం నుంచి సిపియం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వాకౌట్‌ చేశాయి. పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ రెండు పార్టీలు నిరసన వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి వాకౌట్‌ చేశాయి.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రత్యామ్నాలు సూచించేందుకు మరో నిపుణుల కమిటీని వేయాలని సిపియం డిమాండ్‌ చేసింది. ప్రభుత్వం అందుకు సంసిద్ధత వ్యక్తం చేయకపోవడంతో సిపియం వాకౌట్‌ చేసింది. తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరుపుతూ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాతనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని తెరాస డిమాండ్‌ చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X