వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి నేత గన్‌మన్‌ తుపాకి మాయం

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా మెట్‌పల్లి తెలుగుదేశం నాయకుడు విద్యాసాగరరావు గన్‌మన్‌ మల్లేషం తుపాకి మాయమైంది. ఈ విషయమై మల్లేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యాసాగరరావు ఆర్టీసి మాజీ జోనల్‌ చైర్మన్‌. ఆ తుపాకిని బాలు అనే పని మనిషి ఎత్తుకెళ్లి ఉంటాడని అనుమానిస్తున్నారు. బాలుకు మావోయిస్టులతో సంబందాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి తన తుపాకి కనిపించడం లేదని మల్లేషం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X