వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టిడిపి నేత గన్మన్ తుపాకి మాయం
కరీంనగర్: కరీంనగర్ జిల్లా మెట్పల్లి తెలుగుదేశం నాయకుడు విద్యాసాగరరావు గన్మన్ మల్లేషం తుపాకి మాయమైంది. ఈ విషయమై మల్లేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యాసాగరరావు ఆర్టీసి మాజీ జోనల్ చైర్మన్. ఆ తుపాకిని బాలు అనే పని మనిషి ఎత్తుకెళ్లి ఉంటాడని అనుమానిస్తున్నారు. బాలుకు మావోయిస్టులతో సంబందాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి తన తుపాకి కనిపించడం లేదని మల్లేషం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Story first published: Tuesday, February 21, 2006, 23:53 [IST]