వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జంధ్యాల
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జె. హరినారాయణ నేడు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి టికె దివాన్ ఈనెల 31 న పదవీ విరమణ చేయనున్నారు. 1971 బ్యాచ్ ఐఎఎస్ అధికారి అయిన జంధ్యాల హరినారాయణ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. టికె దివాన్ను రాష్ట్ర పర్యాటకాభివృద్ధి చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయన ఆ పదవిలో రెండేళ్ళ పాటు ఉంటారు.
Comments
Story first published: Saturday, July 29, 2006, 23:53 [IST]