వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జంధ్యాల

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జె. హరినారాయణ నేడు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి టికె దివాన్‌ ఈనెల 31 న పదవీ విరమణ చేయనున్నారు. 1971 బ్యాచ్‌ ఐఎఎస్‌ అధికారి అయిన జంధ్యాల హరినారాయణ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. టికె దివాన్‌ను రాష్ట్ర పర్యాటకాభివృద్ధి చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయన ఆ పదవిలో రెండేళ్ళ పాటు ఉంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X