ఫ్లై వోవర్ ప్రమాదం, మునిసిపల్ ఇంజినీర్ల సస్పెన్షన్


హైదరాబాద్: పంజాగుట్ట ఫ్లైవోవర్ కూలిన సంఘటనపై ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సోమవారం ఉదయం ఉన్నతాధికారులతో సమీక్షించారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఉన్నతాధికారులపై ఆయన ఈ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సంబంధిత మునిసిపల్ ఇఇ, డిఇ, ఎఇ లను సస్పెండ్ చేశారు.


ప్రమాద స్ధలంలో మరో మృతదేహాన్ని సోమవారం ఉదయం వెలిపితీశారు. దీనితో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 5 కు పెరిగింది. ఈ సంఘటనపై విచారణకు దుగురు సభ్యులు ఉన్న కమిటీని నియమించినట్టు మునిసిపల్ శాఖ మంత్రి కోనేరు రంగారావు ప్రకటించారు. ఈ సంఘటనలో మృతులకు ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+