వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు

By Staff
|
Google Oneindia TeluguNews

తిరుపతి: తిరుమలలో ఈ సాయంత్రం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజులపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. తిరుమల మొత్తం బ్రహ్మోత్సవాలతో కళకళలాడుతోంది. లక్షలాది భక్తులు విచ్చేసే ఈ ఉత్సవాలకు టిటిడీ పటిష్టమైన ఏర్పాట్లు చేసింది.

ఈ ఉత్సవాలకు సగటున రోజుకు 80 వేల మంది హాజరవుతారని, అందరూ సంతృప్తి చెందేలా సౌకర్యాలు కల్పించడం అసాధ్యమని, అంతా సహకరించాలని టిటిడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి కోరారు. వీఐపీలు పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవాలకు హాజరుకాకపోతేనే మంచిదని ఆయన అన్నారు. సిసి కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X