వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్ నడిబొడ్డున మహిళ హత్య: దోపిడీ
హైదరాబాద్:
హైదరాబాద్
నడిబొడ్డున
ఉన్న
మధురానగరులో
దోపిడీ
దొంగలు
ఒక
మహిళను
హత్య
చేసి
దోపిడీకి
పాల్పపడ్డారు.
సోమవారం
ఉదయం
తొమ్మిదిన్నర
గంటల
ప్రాంతంలో
ఈ
దోపిడీ
జరగడం
సంచలనం
సృష్టించింది.
మధురానగరులోని
ఒక
క్వార్టరులో
తల్లీకూతురు
నివాసం
ఉంటున్నారు.
కూతురు
సినిమాల్లో
వేషాలు
వేస్తూ
ఉంటుంది.
ఈ
ప్రాంతంలో
సినిమాల్లో
పనిచేసే
వారు
ఎక్కువగా
ఉంటారు.
ఉదయం కూతురు బయటకు వెళ్లడంతో తల్లి కమలాదేవి ఒక్కతే ఇంట్లో ఉంది. ఈ సమయంలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించి నగలు, చీరలు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ఈ
సమయంలో అడ్డుకోవడానికి ప్రయత్నించిన కమలాదేవి మెడపై దొంగలు గాయపరిచారు. దీంతో ఆమె కింద పడిపోయి ప్రాణాలు విడిచింది. సంఘటన గురించి తెలిసిన వెంటనే కూతురు అక్కడికి చేరుకుంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏ మేరకు దోపిడీ జరిగింది తెలియడం లేదు.
Comments
Story first published: Monday, September 24, 2007, 23:53 [IST]