వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఏనుగుల దాడిలో ఇద్దరు మృతి
శ్రీకాకుళం:
శ్రీకాకుళం
జిల్లా
సీతంపేట
ఏజెన్సీ
ప్రాంతంలో
ఏనుగుల
దాడిలో
తాజాగా
ఇద్దరు
మరణించారు.
ఈ
సంఘటన
సీతంపేట
మండలంలోని
కె.
వీరఘట్టం
గ్రామం
వద్ద
జరిగింది.
ఇటీవల
విజయనగరం
జిల్లాలో
ఏనుగులు
దాడి
చేసి
ఒక
బాలుడ్ని
చంపిన
సంఘటన
మరిచిపోకముందే
ఈ
సంఘటన
చోటుచేసుకోవడం
ఏజెన్సీ
ప్రాంత
ప్రజలను
భయాందోళనలకు
గురి
చేస్తోంది.
పక్క
ఊరిలోని
జాతరకు
ఆదివారం
రాత్రి
9
మంది
వ్యక్తులు
బయలుదేరారు.
ఈ
సమయంలో
అకస్మాత్తుగా
ఏనుగులు
వారిపై
దాడి
చేశాయి.
ఈ
దాడిలో
ఇద్దరు
మరణించగా
మిగతా
ఏడుగురు
తప్పించుకున్నారు.
Comments
Story first published: Monday, October 15, 2007, 23:53 [IST]