ఏనుగుల దాడిలో ఇద్దరు మృతి


శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీ ప్రాంతంలో ఏనుగుల దాడిలో తాజాగా ఇద్దరు మరణించారు. ఈ సంఘటన సీతంపేట మండలంలోని కె. వీరఘట్టం గ్రామం వద్ద జరిగింది. ఇటీవల విజయనగరం జిల్లాలో ఏనుగులు దాడి చేసి ఒక బాలుడ్ని చంపిన సంఘటన మరిచిపోకముందే ఈ సంఘటన చోటుచేసుకోవడం ఏజెన్సీ ప్రాంత ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది.

పక్క ఊరిలోని జాతరకు ఆదివారం రాత్రి 9 మంది వ్యక్తులు బయలుదేరారు. ఈ సమయంలో అకస్మాత్తుగా ఏనుగులు వారిపై దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరు మరణించగా మిగతా ఏడుగురు తప్పించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+