వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ బావమరిది అక్రమ భూకబ్జా: పిజెఆర్
హైదరాబాద్:
కడప
మేయర్,
ముఖ్యమంత్రి
వైయస్
రాజశేఖర
రెడ్డి
బావమరిది
రవీంద్రారెడ్డి,
కడపకు
చెందిన
రాజమౌళి
రెడ్డి
హైదరాబాదులోని
ఖైరతాబాదులో
గల
ప్రగతినగరులో
అక్రమ
భూకబ్జాలకు
పాల్పడ్డారని
కాంగ్రెస్
సీనియర్
శాసనసభ్యుడు
పి.
జనార్దన్
రెడ్డి
ఆరోపించారు.
ఆయన
సోమవారంనాడు
ఆ
ప్రాంతాన్ని
సందర్శించారు.
ఈ
సందర్భంగా
ఆయన
మీడియా
ప్రతినిధులతో
మాట్లాడారు.
ఈశ్వరి
ప్రాజెక్టు
పేర
నాలాను,
పార్కును
కబ్జా
చేశారని,
ఈ
విషయంపై
ముఖ్యమంత్రికి
లేఖ
రాస్తానని
ఆయన
చెప్పారు.
ప్రగతినగరులోని
కబ్జా
చాలా
తీవ్రమైన
విషయమని,
దీనిపై
వెంటనే
చర్యలు
తీసుకోవాల్సిన
అవసరం
ఉందని
ఆయన
అన్నారు.
Comments
Story first published: Monday, October 15, 2007, 23:53 [IST]