శ్రీజ నిర్ణయాన్ని ఆమోదించాం: చిరంజీవి
న్యూఢిల్లీ:
తన
కూతురు
శ్రీజ
నిర్ణయాన్ని
తాను,
తన
కుటుంబం
ఆమోదించామని
మెగాస్టార్
చిరంజీవి
అన్నారు.
ఈ
మేరకు
ఆయన
శ్రీజ
దంపతుల
తరఫు
న్యాయవాది
పింకీ
ఆనంద్
కు
ఒక
లేఖ
రాశారు.
ఈ
లేఖను
ఆమె
ఢిల్లీ
హైకోర్టుకు
అందజేశారు.
తన
అభిమానుల
నుంచి
శ్రీజ
దంపతులకే
కాదు,
ఎవరికీ
హాని
చేయరని
ఆయన
అన్నారు.
తాము
ఆశీర్వదించిన
తర్వాత
కూడా
శ్రీజ
దంపతులు
జాతీయ
మీడియాలో
తమపై
ఆరోపణలు
చేశారని,
ఆ
ఆరోపణలు
తమకు
బాధ
కలిగించాయని
ఆయన
అన్నారు.
శ్రీజ
దంపతులపై
తమకు
ఏ
విధమైన
కోపమూ
లేదని
ఆయన
అన్నారు.
వారికి
రక్షణ
కావాలంటే
తాము
చెప్పేదేమీ
లేదని,
అది
వారిష్టమని
ఆయన
అన్నారు.
పదే
పదే
శ్రీజ
దంపతులు
తమపై
ఆరోపణలు
చేయడం
బాధ
కలిగించిందని
ఆయన
అన్నారు.
తమ
నుంచి
శ్రీజ
దంపతలకు
ఏ
విధమైన
హానీ
ఉండదని
ఆయన
హామీ
ఇచ్చారు.
ఢిల్లీ
హైకోర్టు
ఆదేశం
మేరకు
చిరంజీవి
శ్రీజ
దంపతులకు
ప్రమాదం
ఉండదని
ఆ
లేఖను
సమర్పించారు.