వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టీచర్ వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య యత్నం
గుంటూరు:
హెడ్
మాస్టర్
రవీంద్రబాబు
వేధింపులతో
గుంటూరులోని
సెయింట్
లారెన్స్
పాఠశాలకు
చెందిన
విద్యార్థిని
సబీనా
ఆత్మహత్య
యత్నానికి
పాల్పడింది.
రవీంద్రబాబు
వేధింపుల
గురించి
తల్లిదండ్రులకు
చెప్పి
పాఠశాలకు
వెళ్లనని
సబీనా
మొండికేసినా
వినకుండా
పంపిస్తుండడంతో
ఆ
విద్యార్థిని
విసిగిపోయి
ఆత్మహత్యా
యత్నానికి
పాల్పడింది.
ఆమె
ప్రస్తుతం
ఆస్పత్రిలో
చికిత్స
పొందుతోంది.
అయితే
తాను
ఏ
తప్పూ
చేయలేదని
రవీంద్రబాబు
అంటున్నాడు.
హెడ్
మాస్టర్
తనను
ఇష్టం
వచ్చినట్లు
తిట్టేవాడని
సబీనా
చెబుతోంది.
నడుముపై
గిల్లడం,
దగ్గరికి
తీసుకోవడం
వంటి
అసభ్యకరమైన
చర్యలకు
దిగేవాడని
ఆమె
అంటోంది.
సబీనా
పదో
తరగతి
చదువుతోంది.
Comments
Story first published: Monday, November 26, 2007, 23:53 [IST]