వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్ వారసత్వంపై మరోసారి పురంధరీశ్వరి

By Staff
|
Google Oneindia TeluguNews


గుంటూరు: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి. రామారావు కూతురు, కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధరీశ్వరి ఎన్టీఆర్ వారసత్వాన్ని మరోసారి లేవనెత్తారు. ఎన్టీఆర్ వారసుడెవరనే విషయంలో తెలుగుదేశం పార్టీ ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆమె సోమవారంనాడు సూచించారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని స్వీకరిస్తే తెలుగుదేశం పార్టీ ఆయన పథకాలను ఎందుకు అమలు చేయలేదని ఆమె అడిగారు.

ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని ఎన్టీఆర్ వారసుడిగా అభివర్ణించి ఆమె ఇటీవల కలకలం రేపారు. పురంధరీశ్వరి ప్రకటనపై తెలుగుదేశం నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఆమెపై విమర్శల వర్షం కురిపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X