వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నందిగ్రామ్ పై వెనక్కి తగ్గిన బుద్ధదేవ్
ప్రభుత్వానికి
మార్చిలో
కాల్పులు
జరపాలనే
ఆలోచనే
లేదని,
అయితే
ప్రతిపక్షం
కారణంగా
పరిస్థితి
కాల్పులకు
దారితీసిందని
అన్నారు.
ప్రజాస్వామ్య
దేశంలో
ఏ
ప్రభుత్వమూ
ప్రజలను
పోలీసులచే
చంపిచాలని
అనుకోదని
ఆయన
చెప్పారు.
పార్టీలతో
సంబంధం
లేకుండా
నందిగ్రామ్
హింసాకాండలో
ప్రాణాలు
కోల్పోయిన
వారి
కుటుంబాలకు
సంతాపం
తెలియజేసేందుకే
ఇక్కడకు
వచ్చానని
తెలిపారు.
పక్కనున్న
హల్దియా
మాదిరిగా
నందిగ్రామ్ను
పారిశ్రామిక
పట్టణంగా
అభివృద్ధి
చేయాలని
ప్రభుత్వం
భావించిందని
అన్నారు.
Story first published: Wednesday, December 26, 2007, 23:53 [IST]