సోనియా రాష్ట్ర పర్యటన కొద్ది సేపట్లో

Sonia Gandhi
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని శంషాబాద్ వద్ద నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సోనియా శుక్రవారం మధ్యాహ్నం 11.45 గంటల ప్రాంతంలో రాష్ట్రానికి చేరుకోనున్నారు.

రాష్ట్రానికి చేరుకోనున్న సోనియాగాంధీ తొలుత రాజమండ్రి చేరుకుని అక్కడి నుంచి పుష్కరం ఎత్తిపోతల ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన అనంతరం ఆమె జగ్గంపేట బహిరంగ సభలో పాల్గొననున్నారని వారు చెప్పారు.

అలాగే ఈ కార్యక్రమం అనంతరం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో శంషాబాద్ చేరుకుని రాజీవ్‌గాంధీ పేరిట నెల కొల్పిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారని వారు తెలిపారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+