కెసిఆర్ పై వైయస్ విసుర్లు

చిన్న అంశం కోసం కెసిఆర్ ఉప ఎన్నికలు వచ్చేలా చేశారని, తాను తెలంగాణ సెంటిమెంటు లేదని అనలేదని, తెలంగాణ వాదంపై పేటెంట్ హక్కు తమదేనని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం మాట్లాడిందని తొలుత తమ పార్టీ శాసనసభ్యులేనని ఆయన చెప్పారు. తెలంగాణవాదాన్ని రుజువు చేయడానికి ఎన్నికలను ఆహ్వానించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఎన్నికలను కెసిఆర్ ఆపహాస్యం చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఎన్నికలు అవసరం లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications
