తేనెటీగల దాడి: గాయపడిన విద్యార్థిని

పద్మావతి జూనియర్ కళాశాలలో నాలుగు సెంటర్లు ఉన్నాయి. ఈ సెంటర్లలో పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులపై తేనెటీగలు అకస్మాత్తుగా దాడి చేశాయి. ఈ దాడిలో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. తేనెటీగల దాడితో పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పూర్తిగా గందరగోళ వాతావరణం ఏర్పడింది.












Click it and Unblock the Notifications