ఢిల్లీ పేలుడు: ముగ్గురికి చేరిన మృతులు

న్యూఢిల్లీ : ఢిల్లీ పేలుడులో గాయపడిన మరో వ్యక్తి మృతిచెందడంతో ఈ సంఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది. ఈ పేలుడులో ఇప్పటికే ఒక బాలుడు, మరో గుర్తు తెలియని అరవై ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు చికిత్స పొందుతున్న మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు. పేలుడులో దాదాపు 22 మంది గాయపడ్డారు.

ఢిల్లీలోని మెహరౌలీలో శనివారం జరిగిన బాంబు పేలుడులో సంతోష్ అనే బాలుడు మృతి చెందాడు. రద్దీగా ఉండే మెహరౌలీలో ఈ పేలుడు సంభవించినప్పటికీ తీవ్రత తక్కువగా ఉండడంతో పెద్దగా ప్రాణనష్టం జరగలేదు. తీవ్రవాదులు టిఫిన్ బాక్సులో బాంబు పెట్టారు. అది పేలి ఈ ప్రమాదం సంభవించింది. ఈ పేలుడుకు సంబంధించి పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+