దివాకర్ ట్రావెల్స్ బస్సు బోల్తా: ముగ్గురు మృతి

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నుంచి షిరిడీ వెళ్తున్న ఆర్టీసీ బస్సు బోల్తాపడి ముగ్గురు మృతిచెందిన సంఘటన శనివారం ఉదయం షిరిడీ సమీపంలో జరిగింది. హైదరాబాద్‌ నుంచి షిర్డీ వెళ్తున్న ఈ బస్సు అహ్మద్‌నగర్‌ జిల్లా జాంఖేడ్‌ వద్ద బోల్తాపడింది. దీంతో ముగ్గురు మృతి చెందగా 8మంది గాయపడ్డారు. రాష్ట్ర మంత్రి జెసి దివాకర్ రెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడడంతో ఈ సంఘటన జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+