రక్తపుటేరులు నేతల పుణ్యమే: చిరు

తాము అధికారంలోకి వస్తే చేనేత కార్మికుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తాను సిరిసిల్ల చేనేత కార్మికులను పరామర్శించిన తర్వాతనే ప్రభుత్వంలో చలనం వచ్చిందని ఆయన చెప్పారు. ధర్మవరంలో మహిళలు చిరింజీవికి పట్టుచీరను బహూకరించారు. ఈ చీరను తాను తన తల్లికి ఇస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications